గోదావరి జలాలను గ్రావిటీ, లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతుల ద్వారా గరిష్టంగా వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.