ఉత్తర తెలంగాణకు వర ప్రదాయని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద భద్రత లేదు. దీంతో పర్యాటకులు నీటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు.