హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రూ. 620 కోట్ల వ్యయంతో నిర్మించిన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.