దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 273 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు పెరిగాయి.