రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే కార్యక్రమం ఇందూరు నుంచే ప్రారంభమైందని.. విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న రేవంత్రెడ్డికి పుట్టగతులుండవని ఎంపీ అర్వింద్ అన్నారు.