పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్స్టేషన్ ఆపరేటర్ను నిర్బంధించి నిరసన తెలిపారు.