స్టాక్ మార్కెట్లో ఐపీవోల జోరు కొనసాగుతోంది. తాజాగా కేరళ స్టోరీ, బస్తర్ వంటి చిత్రాలను నిర్మించిన సన్షైన్ పిక్చర్స్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.