భారత్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.