లంచం డిమాండ్ చేసిన మహబూబ్నగర్ కలెక్టరేట్లో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.