రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని ఓ ఏరోస్పేస్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.