టెంప్సెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ఐపీవో గురువారంనుంచి ప్రారంభం కానుంది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ 53 శాతంగా ఉంది.