సీపీఎస్ అంతమయ్యేవరకు పోరాటం చేస్తామని టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ పేర్కొన్నారు.