జిల్లాలో మృగశిరకార్తెను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పెద్ద బజార్లో చిన్నారులకు చేపమందు పంపిణీ చేశారు.