వేపచెట్టు కోసం జరిగిన గొడవలో ఇద్దరు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో చోటు చేసుకుంది.