మెదక్ ఎంపీ రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు యువ నాయకుడని, కాంగ్రెస్ అధ్యక్షుడు కూర్చుంటే లేవలేరన్నారు.