నిజామాబాద్ నగరంలోని అమ్మవెంచర్లో నూతనంగా నిర్మించిన వారాహి మాత అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.