ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులోని బైపాస్ వద్ద మంగళవారం లారీ బోల్తా ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.