ఎల్లారెడ్డిలోని వెంకటేశ్వర ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. రోగి యూరినరీ బ్లాడర్ లో నుంచి 400 గ్రాముల రాయిని తొలగించారు.