అత్యాచారం కేసులో మాజీ సీఐ చిన మల్లయ్య ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తనపై అత్యాచారం చేశాడని చినమల్లయ్యపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది.