తెలంగాణలో మావోయిస్టుల ముప్పు దాదాపు తొలగిపోవడంతో 100 మందికి పైగా వీఐపీల సెక్యూరిటీని జులై 1 నుంచి తగ్గించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.