నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఓటరు సవరణ ప్రక్రియను పక్కాగా జరిగేవిధంగా కాంగ్రెస్ మండలాధ్యక్షులు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు.