కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి, మహిళా సంఘాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.