స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులగా ఎన్నికైన మహిళలు నామమాత్రంగా మారుతున్నారు. వారి కుటుంబ సభ్యులే ‘అంతా తామై’ పెత్తనం చెలాయిస్తున్నారు.