వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇస్తామన్నారు.