వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను భార్య హత్య చేయించింది. ఈ ఘటన సదాశివనగర్ మండలంలో చోటు చేసుకుంది.