వెయ్యిరోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను, ప్రజలను మోసం చేశారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు.