ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. ప్రశ్నించేవారిపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.