సర్కారు పాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. ఏకంగా స్కూల్లోని అడ్మిషన్ రిజిష్టర్ మాయం అవడంపై విమర్శలు వస్తున్నాయి.