బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగులను గురువారం కేటీఆర్ పంపిణీ చేశారు.