తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభం తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకుంది.