మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాదాబైనామా దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.