పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న తరుణంలో, ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.