విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని ఇందూర్ మోడల్ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడారు.