భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.