దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 311 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో ఉన్నాయి.