అధికారాన్ని తాను సేవగా భావిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తెచ్చామన్నారు.