విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు.