మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.