గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సిబ్బందితో మాట్లాడారు.