అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Hanging | నిజామాబాద్ (Nizamabad) నగరంలోని ఓ శ్మశాన వాటికలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నాలుగో టౌన్ పరిధిలోని పద్మశాలి శ్మశాన వాటికలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నాడు.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాలుగో టౌన్ ఎస్హెచ్వో సతీష్ మృతుడి వివరాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి..: Sun stroke | వడదెబ్బతో మహిళ మృతి


