Tag: Nizamabad News
Padmashali Committee Elections | కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ కార్యవర్గం ఎన్నిక
కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
Quality Seeds Supply | రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి
రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గంగాధర్ పేర్కొన్నారు.
Nizamsagar Project Tragedy | ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాం సాగర్ ప్రాజెక్ట్లో పిల్లలను తోసేసి తాను తనువు చాలించాడు.
Urea Booking App | యూరియా బుకింగ్ యాప్లో మార్పులు తేవాలి.. బీజేపీ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్లో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు.
Student Union Harassment | విద్యార్థి సంఘాల ఆగడాలను అరికట్టాలి..
జిల్లాలో విద్యార్థి సంఘాల దౌర్జన్యాలను అరికట్టాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) ప్రతినిధులు కోరారు.
Bada Ram Mandir | ముగిసిన బడారాంమందిర్ ఆలయ భూముల కౌలు ప్రక్రియ
నగరంలోని గాజుల్పేట్ బడా రాంమందిర్కు చెందిన భూముల కౌలు ప్రక్రియను బుధవారం కంజర జీపీలో పూర్తి చేశారు.
RTA Transparency Measures | ఏజెంట్ల వ్యవస్థకు చెక్..!
రవాణాశాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని.. కార్యాలయంలో ఎలాంటి పనులు ఉన్నా నేరుగా సంప్రందించాలని డీటీవో రమేష్ రాథోడ్ పేర్కొన్నారు.
Constable Heart Attack | గుండెపోటుతో మరో కానిస్టేబుల్ మృతి.. పోలీస్శాఖలో కలవరపెడుతున్న వరుస ఘటనలు
పోలీస్శాఖలో వరుస గుండెపోటు ఘటనలు కలవరపెడుతున్నాయి. రెండో రోజుల్లో ఇద్దరు సిబ్బంది హార్ట్ఎటాక్తో మరణించారు.
Locker Theft | నగరంలో దొంగల హల్చల్.. లాకర్తో పరారు
నగరంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
Mla Rakesh Reddy | హిందువులు ఏకం కాకపోతే పిప్రి మరో కశ్మీర్ అవుతుంది..: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
హిందువులంతా ఏకం కాకపోతే పిప్రి మరో కశ్మీర్ అవుతుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామాన్ని సోమవారం సందర్శించారు.
Head Constable | విధుల్లో ఉండగా గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి
విధుల్లో ఉండగా గుండెపోటు రావడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో సోమవారం చోటుచేసుకుంది.
Fertilizer Price Hike | పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రాస్తారోకో..
పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు.