Tag: Nizamabad News

Bomma Mahesh Kumar | హరీష్​రావు తమిళనాడులో క్షుద్రపూజలు చేయలేదా : పీసీసీ చీఫ్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bomma Mahesh Kumar | హరీష్​రావు (Harish Rao) తమిళనాడులో క్షుద్రపూజలు చేశారో..లేదో వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ (PCC…

Bonalu Festival | బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి : పీసీసీ చీఫ్​

బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ అన్నారు.

Lokayukta Inquiry | బోధన్ శ్మశానవాటిక నిధుల రగడపై ‘లోకాయుక్త’ విచారణ

బోధన్ మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త విచారణ చేపట్టింది.

Nizamabad Rural Congress | రూరల్​ను కాంగ్రెస్‌ కంచుకోటగా తీర్చిదిద్దుదాం

నిజామాబాద్ రూరల్‌ను కాంగ్రెస్‌కు కంచుకోటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి అన్నారు.

GGH Newborn Body | జీజీహెచ్​లో దారుణం.. ఆస్పత్రి డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం

జీజీహెచ్​ ప్రాంగణంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యం అయింది.

Forest Officials Obstructed | అటవీ అధికారుల విధులకు ఆటంకం..ఏడుగురిపై కేసు

అటవీ శాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Bonalu Festival | గుమాస్తా కాలనీలో ఘనంగా బోనాలు

నగరంలోని గుమస్తా కాలనీలో మంగళవారం అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు.

Hydraulic Lifter Services | విద్యుత్​ సమస్యల పరిష్కారానికి హైడ్రాలిక్​ లిఫ్టర్​ సేవలు ప్రారంభం

నగరంలోని విద్యుత్ సరఫరాలో అంతరాయాల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం సేవలు ప్రారంభించినట్లు ట్రాన్స్​కో ఎస్​ఈ నాగేశ్వర్​రావు పేర్కొన్నారు.

Rice Mill Action | నిబంధనలు ఉల్లంఘించిన రైస్​మిల్లులపై చర్యలు తప్పవు: సీపీ సాయిచైతన్య

జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన రైస్​మిల్లులపై చర్యలు తప్పవని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు.

Sirnapalli Cheruvu | జలసిరితో మెరిసిన ‘సిర్నాపల్లి’.. పరవళ్లు తొక్కుతున్న అలుగు అందాలు

ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి చెరువు అలుగెల్లడంతో పర్యాటక శోభను సంతరించుకుంది.

Nizamabad Police | వర్షాల నేపథ్యంలో పోలీసుల సేవలు అభినందనీయం: సీపీ సాయిచైతన్య

వర్షాల నేపథ్యంలో పోలీసుల సేవలు అభినందనీయమని సీపీ సాయిచైతన్య అన్నారు.

SRSP Water Level | కొనసాగుతున్న వరద.. ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటిమట్టం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో ఎస్సారెస్పీ నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.