Tag: Nizamabad News
Bomma Mahesh Kumar | హరీష్రావు తమిళనాడులో క్షుద్రపూజలు చేయలేదా : పీసీసీ చీఫ్
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bomma Mahesh Kumar | హరీష్రావు (Harish Rao) తమిళనాడులో క్షుద్రపూజలు చేశారో..లేదో వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ (PCC…
Bonalu Festival | బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి : పీసీసీ చీఫ్
బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్కుమార్ గౌడ్ అన్నారు.
Lokayukta Inquiry | బోధన్ శ్మశానవాటిక నిధుల రగడపై ‘లోకాయుక్త’ విచారణ
బోధన్ మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త విచారణ చేపట్టింది.
Nizamabad Rural Congress | రూరల్ను కాంగ్రెస్ కంచుకోటగా తీర్చిదిద్దుదాం
నిజామాబాద్ రూరల్ను కాంగ్రెస్కు కంచుకోటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి అన్నారు.
GGH Newborn Body | జీజీహెచ్లో దారుణం.. ఆస్పత్రి డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం
జీజీహెచ్ ప్రాంగణంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యం అయింది.
Forest Officials Obstructed | అటవీ అధికారుల విధులకు ఆటంకం..ఏడుగురిపై కేసు
అటవీ శాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Bonalu Festival | గుమాస్తా కాలనీలో ఘనంగా బోనాలు
నగరంలోని గుమస్తా కాలనీలో మంగళవారం అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు.
Hydraulic Lifter Services | విద్యుత్ సమస్యల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్ సేవలు ప్రారంభం
నగరంలోని విద్యుత్ సరఫరాలో అంతరాయాల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం సేవలు ప్రారంభించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ నాగేశ్వర్రావు పేర్కొన్నారు.
Rice Mill Action | నిబంధనలు ఉల్లంఘించిన రైస్మిల్లులపై చర్యలు తప్పవు: సీపీ సాయిచైతన్య
జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన రైస్మిల్లులపై చర్యలు తప్పవని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు.
Sirnapalli Cheruvu | జలసిరితో మెరిసిన ‘సిర్నాపల్లి’.. పరవళ్లు తొక్కుతున్న అలుగు అందాలు
ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి చెరువు అలుగెల్లడంతో పర్యాటక శోభను సంతరించుకుంది.
Nizamabad Police | వర్షాల నేపథ్యంలో పోలీసుల సేవలు అభినందనీయం: సీపీ సాయిచైతన్య
వర్షాల నేపథ్యంలో పోలీసుల సేవలు అభినందనీయమని సీపీ సాయిచైతన్య అన్నారు.
SRSP Water Level | కొనసాగుతున్న వరద.. ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటిమట్టం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో ఎస్సారెస్పీ నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.