అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Srisailam Promotion | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో (Nizamabad Police Commissionerate) ఎస్బీ సీఐగా పనిచేస్తున్న శ్రీశైలంకు ఏసీపీగా పదోన్నతి లభించింది. ఈ సదర్భంగా శనివారం ఆయనను సీపీ కార్యాలయంలో(Nizamabad police) పోలీసు కమిషనర్ సాయి చైతన్య(Police Commissioner Sai Chaitanya) అభినందించారు.
Srisailam Promotion | ప్రత్యేక ప్రశంస..
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీశైలంకు ఏసీపీగా పదోన్నతి లభించింది. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరున్న శ్రీశైలం సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించడంపై సీపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

ఇది కూడా చదవండి: Hormuz Strait | చర్చల వేళ చిచ్చు.. అమెరికా కఠిన వైఖరితో ఇరాన్ వెనక్కి!

