అక్షరటుడే, వెబ్డెస్క్: Underwater National Flag | అండమాన్ & నికోబార్ దీవుల్లో భారతీయుల గర్వాన్ని ప్రపంచానికి చాటే విధంగా అరుదైన ఘనత నమోదైంది. రాధానగర్ బీచ్ వద్ద భారత నౌకాదళం, పోలీసులు కలిసి సముద్ర గర్భంలో అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వినూత్న కార్యాచరణతో వారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు.
Underwater National Flag | 223 మంది డైవర్లు
ఈ మహత్తర కార్యక్రమంలో మొత్తం 223 మంది డైవర్లు పాల్గొని జాతీయ పతాకాన్ని సముద్రపు అడుగున విస్తరించారు. సమన్వయం, కృషి, దేశభక్తి కలిసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సముద్ర గర్భంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ద్వారా భారతదేశం మరోసారి తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ రికార్డు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
Mumbai Family Death Mystery | పుచ్చకాయ తిని.. ఒక ఫ్యామిలీ చనిపోయిందన్న కేసులో బిగ్ ట్విస్ట్!

