Governor Felicitation Event | తెలంగాణ గవర్నర్​ను సన్మానించిన ఎంపీ అర్వింద్

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Governor Felicitation Event | తెలంగాణ రాష్ట్ర (Telangana state) గవర్నర్​ శివ్​ప్రతాప్​ శుక్లాను(Governor Shiv Pratap Shukla) ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind)​ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్​లోని లోక్​భవన్​లో(Lok Bhavan) ఆయనను గురువారం ఘనంగా సన్మానించారు.

Governor Felicitation Event | గవర్నర్​ పరిపాలన అనుభవం అమోఘం..

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్​గా నియమితులైన శివ్​ప్రతాప్​ శుక్లాను సాదరంగా స్వాగతం పలికామన్నారు. ఆయన విశేష పరిపాలనా అనుభవం, చారిత్రక సమకాలీన అంశాలపై ఉన్న లోతైన అవగాహన ద్వారా తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి: Arunachalam Girivalam | అరుణాచలంలో చిత్ర పౌర్ణమి వేడుకలు.. గిరి ప్రదక్షిణకు ముహూర్తం ఖరారు!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *