క్రైంLorry Accident | లారీ ఢీకొని తాపీ మేస్త్రి మృతి

Lorry Accident | లారీ ఢీకొని తాపీ మేస్త్రి మృతి

లారీ ఢీకొని తాపీ మేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Lorry Accident | లారీ ఢీకొని తాపీ మేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో (nizamabad City) మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

Lorry Accident | పని ముగించుకుని ఇంటికి వస్తుండగా..

పోలీసులు(Nizamabad police) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హస్మీ కాలానికి చెందిన షేక్ షాకీర్ మేస్త్రి పని చేస్తుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం బోర్గాం(కే) గ్రామంలో మేస్త్రి పని పూర్తయిన అనంతరం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గూపన్​పల్లి క్రాసింగ్ (goopanpally crossing) వద్ద వేగంగా అజాగ్రత్తగా వస్తున్న లారీ షేక్ షాకీర్ బైక్​ను ఢీకొంది. ఈ ఘటనలో షాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రూరల్ టౌన్​ ఎస్సై సీహెచ్​ శ్రీనివాస్​ లారీని సీజ్ చేసి డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు.

ఇది కూడా చదవండి: Tanuja Murder సి ase| ఐపీఎస్ భార్య హత్య కేసు.. పనిమనుషుల విషయంలో పోలీసుల కీలక హెచ్చరిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Green Cementech 2026|సిమెంట్ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలు.. భాగ్యనగరంలో ‘సీఐఐ’ మెగా ఈవెంట్

అక్షరటుడే వెబ్‌డెస్క్:Green Cementech 2026|దేశీయ సిమెంట్ రంగంలో సుస్థిరత , అత్యాధునిక...

Bajaj Group Centenary | బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాలు.. దేశాభివృద్ధిలో వందేళ్ల నమ్మకమైన ప్రస్థానం

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bajaj Group Centenary | భారతదేశపు అత్యంత పురాతన...

Paddy Transport | ధాన్యం రవాణాకు లారీలు సమకూర్చని కాంట్రాక్టర్​పై కేసు నమోదు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Paddy Transport | ధాన్యం కొనుగోలు ప్రక్రియకు...

CM Vijay Speech| సీఎం విజయ్ తొలి ప్రసంగం.. అసెంబ్లీ సంప్రదాయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు!

అక్షరటుడే వెబ్‌డెస్క్: CM Vijay Speech | తమిళనాడు ముఖ్యమంత్రి సి....