Tag: India news
Ketan Agarwal Murder | ప్రధాని మోదీకి కేతన్ తల్లి లేఖ
పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.
Lulu Mall Gun Incident | లులు మాల్లో గన్ కలకలం.. కేసు నమోదు
కేపీహెచ్బీలో గల లులు మాల్లో గన్ కలకలం రేగింది. ఓ వ్యక్తి లైసెన్స్ ఉన్న గన్తో మాల్లోకి ప్రవేశించాడు.
S V Ramachandra Gowda | కర్ణాటక మాజీ మంత్రి మృతి
కర్ణాటక మాజీ మంత్రి రామచంద్ర గౌడ కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
Ladki Bahin Scheme | మహారాష్ట్రలో లడ్కీ బహిన్ పథకం వివాదం.. 92 లక్షల లబ్ధిదారుల తొలగింపు
మహారాష్ట్రలో లడ్కీ బహిన్ పథకంలో 92 లక్షల లబ్ధిదారులను ప్రభుత్వం తొలగించింది. ఈ కేవైసీ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
Temple Hundi Security | ఆలయ హుండీలకు ‘డిజిటల్’ భద్రత.. కర్ణాటక ప్రభుత్వ కొత్త నిబంధనలు
దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీ చోరీలు, నిధుల దుర్వినియోగం వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.
Airfare Price Hike | విమాన టికెట్ల అడ్డగోలు దోపిడీ.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
విమానయాన సంస్థల టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
Delhi Car Bomb Case | ఎర్రకోట పేలుడు కేసు.. మృతుల అంత్యక్రియలకు కోర్టు అనుమతి
గత సంవత్సరం నవంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు బాంబు పేలుడు ఘటనలో మరణించిన 11 మంది, అలాగే ఆత్మహుతి దాడికి…
Bihar Bank Glitch | పింఛను కోసం వెళ్తే.. అకౌంట్లో రూ. 1,500 కోట్లు.. వృద్ధుడికి షాక్
పింఛను తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన ఒక వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది.
Puja Ritual in Train | రైలులో పూజా క్రతువు.. అధికారుల క్లారిటీ
రైలు బోగీలో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీడియో వైరల్ అయింది. దీనిపై నార్తర్న్ రైల్వే స్పందించింది
Madurai Bus Accident | తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడులోని మదురై జిల్లా కొట్టంపట్టి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది.
SI Minor Driving | మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చిన ఎస్సైపై కేసు
ఆరేళ్ల బాలికతో కారు డ్రైవింగ్ చేయించిన ఎస్సైపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Assam Drug Destruction | రూ.472 కోట్ల డ్రగ్స్ ధ్వంసం..
అసోం రాష్ట్రంలో మాదకద్రవ్యాల ముప్పును రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది.