Tag: latest news
OpenAI AI Speaker చాట్జీపీటీ స్మార్ట్ స్పీకర్.. ఓపెన్ ఏఐ కొత్త ఏఐ కంపానియన్
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) సరికొత్త హార్డ్వేర్ డివైజ్ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.
Bonalu Funds Telangana | బోనాల ఉత్సవాలకు తక్కువ నిధులా? రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
బోనాల ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తి…
Mamata Banerjee Convoy | చోర్.. చోర్ అంటూ నినాదాలు.. మమతా బెనర్జీ వాహనంపై రాళ్ల దాడి
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తీవ్ర పరిణామం ఎదురైంది.
Chhattisgarh Black Magic | ఛత్తీస్గఢ్లో విచిత్ర ఘటన. బెయిల్ కోసం జడ్జి ఫొటోతో క్షుద్ర పూజలు
ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక విచిత్ర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Shravan Maas Puja | శ్రావణ మాసంలో పరమశివుడిని ఇలా పూజిస్తే భోళాశంకరుడి కరుణాకటాక్షాలు మీపైనే!
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.
NALSAR CJI Controversy | నల్సార్లో సీజేఐ ఆహ్వానంపై రగడ.. యాజమాన్యానికి విద్యార్థుల లేఖ
హైదరాబాద్లోని ప్రముఖ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (NALSAR) స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలన్న ప్రతిపాదనపై విద్యార్థులు…
BJP Jana Sena Telangana | తెలంగాణ రాజకీయం హాట్ హాట్.. జనసేన గూటికి చేరిన బీజేపీ కీలక నేతలు
తెలంగాణ రాజకీయాల్లో పొత్తులు, చేరికల అంశం హాట్ టాపిక్గా మారింది.
Air India Pilot Dope Test | ఎయిర్ ఇండియా పైలట్కు డోప్ టెస్ట్ పాజిటివ్.. విధులకు దూరం పెట్టిన యాజమాన్యం
అక్షరటుడే వెబ్డెస్క్: Air India Pilot Dope Test | థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తుండగా తీవ్ర గాలి తుఫాను (టర్భ్యులెన్స్) కారణంగా…
Double Salary Scam | ప్రభుత్వ ఉద్యోగుల్లో డబుల్ శాలరీ కలకలం.. ఆర్థిక శాఖ తీరుపై తీవ్ర విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 'డబుల్ శాలరీ' (రెండు జీతాలు) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
North Korea Troops | ఉత్తర కొరియా నుంచి రష్యాకు 50వేల మంది సైనికులు?: జెలెన్స్కీ
ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా మరింత సైన్యాన్ని పంపుతోంది.
Niger Road Accident | నైజర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది సైనికులతో సహా 22 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్లో జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో 17 మంది సైనిక సిబ్బందితో పాటు మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
Malappuram Explosives Case | కేరళ పేలుడు పదార్థాల కేసులో మరో అరెస్ట్
కేరళలోని మలప్పురంలో భారీ ఎత్తున చట్టవిరుద్ధమైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు వేగవంతం చేసింది.