Tag: latest news

Commercial LPG Price | వ్యాపారులకు ఊరట.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు

దేశంలోని వ్యాపార వర్గాలకు , విమానయాన రంగానికి కేంద్ర ప్రభుత్వం, చమురు మార్కెటింగ్ సంస్థలు కలిసి శుభవార్త అందించాయి.

Haryana Borewell Tragedy | అంబాలాలో విషాదం.. బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి మృతి

హర్యానా రాష్ట్రం అంబాలా జిల్లాలోని ధనౌరా గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Pregnancy Swelling | ప్రెగ్నెన్సీలో పాదాల వాపు సమస్యలా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.

PRISM IPO | ఐపీఓ బాటలో ‘ప్రిజం’.. రూ. 6,650 కోట్ల భారీ ఇష్యూతో మార్కెట్లోకి

గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ దిగ్గజం 'ప్రిజం' (PRISM - ఓయో మాతృ సంస్థ) తన ఐపీఓ (IPO) ప్రక్రియలో మరో కీలక అడుగు వేసింది.

Bhadradri Ganja Seizure | భద్రాద్రిలో భారీ గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Ambala Borewell Rescue | బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ

హరియాణా రాష్ట్రం, అంబాలా పరిధిలోని ధనౌరా గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

Tribal University Convocation | వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ట్రైబల్ యూనివర్సిటీ (కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం) ప్రథమ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.

Telangana Cabinet Meeting | సచివాలయంలో జులై 2న కేబినెట్ అత్యవసర సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి అత్యవసర సమావేశం జరగనుంది.

Telangana Airtel Data Centers | తెలంగాణలో డేటా సెంటర్ల విస్తరణ.. సీఎంతో భేటీ అయిన సునీల్ మిట్టల్

ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

Yadagirigutta Temple | యాదగిరిగుట్టలో తిరుమల విధానం.. భూ కేటాయింపులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరింత వైభవోపేతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై క్లారిటీ.. వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందేనన్న కేంద్రం

దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపే (E20) కార్యక్రమం ప్రస్తుతం కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్

తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన 'దిల్లీ దర్బార్'కు ఏటీఎంలా మార్చుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.