Tag: latest news

Education System India | కోచింగ్ మాఫియా చేతిలో ఏటా రూ. 3.5 లక్షల కోట్ల దోపిడీ: రాహుల్ గాంధీ

రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Telegram Dark Web | టెలిగ్రామ్ దేశంలో ‘కొత్త డార్క్ వెబ్’గా మారింది: కేంద్రం

ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్'పై ( Telegram ) కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

RTC Fitment 2021 | ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు.. ఫిట్‌మెంట్‌పై మంత్రి పొన్నం క్లారిటీ

ఆర్టీసీ సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ఆర్పీఎస్-2021 కింద 11 శాతం ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు రవాణా శాఖ…

Moscow Drone Attack | రష్యాపై ఉక్రెయిన్ ‘డ్రోన్’ వర్షం.. స్తంభించిన విమాన సేవలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి.

Chhattisgarh Sand Quarry | మైనింగ్ వివాదం.. బీజేపీ నేతతో సహా ముగ్గురు సజీవ దహనం

ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో ఇసుక క్వారీ వివాదం ముగ్గురి ప్రాణాలను బలిగొంది.

Bengal Opposition Leader | టీఎంసీలో వర్గపోరు.. హైకోర్టులో మమతకు ఎదురుదెబ్బ

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపిన ప్రతిపక్ష నేత నియామక వివాదంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ…

Petrol Diesel Prices | ఇంధన ధరల తగ్గింపుపై ఇప్పట్లో ఊరట లేనట్టే: కేంద్రం

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది.

GITAM Admissions 2026 | గీతం వర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం.. నూతన కోర్సులతో పాటు భారీ స్కాలర్‌షిప్‌లు

హైదరాబాద్‌లోని గీతం (GITAM) డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించింది.

ECOHUB Startup Platform | క్లైమేట్ టెక్ స్టార్టప్‌ల కోసం అద్భుత వేదిక.. హైదరాబాద్‌లో ECOHUB.IN లాంచ్

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రీ సస్టైనబిలిటీ, పర్యావరణహిత వ్యాపారాలను ప్రోత్సహించే లక్ష్యంతో ECOHUB.IN ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

BITS Pilani Research Park | యాక్సిస్ బ్యాంక్, బిట్స్ పిలానీ భాగస్వామ్యం.. హైదరాబాద్‌లో సరికొత్త రీసెర్చ్ & ఇన్నోవేషన్ పార్క్

హైదరాబాద్ వేదికగా దేశీయ పరిశోధనలు, సాంకేతికత , ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో యాక్సిస్ బ్యాంక్ ( Axis Bank ), బిట్స్ పిలానీ ఒక…

Revanth Reddy Cases | సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్.. ఉత్కంఠగా హైకోర్టు నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమోదైన పలు క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణను ముగించింది.

Etela Rajender Cantonment | కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది : ఈటల రాజేందర్

కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, సీఈఓ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.